రన్నరప్‌ సాయిదేదీప్య జంట | sai dedeepya pair settle as runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయిదేదీప్య జంట

Mar 29 2019 4:07 PM | Updated on Mar 29 2019 4:07 PM

sai dedeepya pair settle as runner up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్‌ రాణించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా రన్నరప్‌గా నిలిచారు. గురువారం జరిగిన టైటిల్‌పోరులో సాయిదేదీప్య–మౌలిక రామ్‌ ద్వయం 6–0, 4–6, 10–8తో సాల్సా అహెర్‌ (మహారాష్ట్ర)–లిఖిత (తెలంగాణ) జంట చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక జంట 6–4, 6–2తో ఆర్తి ముణియన్‌ (తమిళనాడు)–విదుల (కర్ణాటక) జోడీపై గెలుపొందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement