టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌  | Pro Kabaddi League: UP Yoddha beat Telugu Titans | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌ 

Dec 12 2018 1:56 AM | Updated on Dec 12 2018 1:56 AM

Pro Kabaddi League: UP Yoddha beat Telugu Titans - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య రెండు వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్‌ ఓటమి పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 20–27తో యూపీ యోధా చేతిలో ఓడింది. రాహుల్‌ చౌదరి, అబోజర్‌ చెరో 6 పాయింట్లు సాధించారు.

యూపీ యోధా తరఫున ప్రశాంత్‌ 8, నితేశ్‌ 5 పాయింట్లు చేశారు.  మరో మ్యాచ్‌లో యు ముంబా 44–19తో దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్‌ ఆడతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement