వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి | Paes-Hingis clinch Wimbledon mixed doubles crown | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి

Jul 13 2015 12:10 AM | Updated on Sep 3 2017 5:23 AM

వింబుల్డన్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది.

వింబుల్డన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్  ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్్ లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది.  ఫైనల్లో 6-1, 6-1తేడాతో పేస్-హింగీస్ జోడి ఆస్ట్రేలియన్ హంగారీయన్, అలెగ్జాండర్ పేయా జోడిపై గెలుపొందింది. దాంతో వింబుల్డన్ లియాండర్కు ఇది మూడవ టైటిల్ ను కైవసం చేసుకుంది. లియాండర్ తన కెరియర్లో 16వ గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement