ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం | Fourth test Against India: England leads in First innings | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

Aug 8 2014 5:03 PM | Updated on Oct 5 2018 9:09 PM

భారత్తో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.

మాంచెస్టర్: భారత్తో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. 113/3 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కుక్ సేన 162/5 స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 10 పరుగుల ఆధిక్యంలో ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి. రూట్ (11 బ్యాటింగ్), అలీ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు భువనేశ్వర్ మూడు, వరుణ్ అరోన్ రెండు వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement