విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం | TDP Ex MLA Palla Srinivasarao Welcomes Capital At visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత

Dec 25 2019 11:02 AM | Updated on Dec 25 2019 3:29 PM

TDP Ex MLA Palla Srinivasarao Welcomes Capital At visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటుచేసే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు తెలిపారు. విశాఖ ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement