అమరవీరుల స్థూపం.. మ.12 గంటలు.. | Revanth reddy accepts TRS challenge on power issue | Sakshi
Sakshi News home page

అమరవీరుల స్థూపం.. మధ్యాహ్నం 12 గంటలు..

Jan 12 2018 11:35 AM | Updated on Jan 12 2018 1:17 PM

Revanth reddy accepts TRS challenge on power issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్యే సంపత్‌, దాసోజు శ్రవణ్‌ చర్చకు వస్తామన్నారు. అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు కూర్చుంటామని తెలిపారు. ఎవరూ వచ్చినా తెలంగాణలో విద్యుత్‌ అక్రమాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్‌ఎస్‌ చెప్పేవన్నీ నిజాలైతే తమతో బహిరం‍గంగా చర్చించడానికి రావాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement