అయోధ్య కేసు విచారణ.. | Supreme Court asks Chief Justice of Allahabad High Court to appoint new observers | Sakshi
Sakshi News home page

అయోధ్య కేసు విచారణ..

Sep 11 2017 4:46 PM | Updated on Sep 2 2018 5:24 PM

అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్‌ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.

న్యూఢిల్లీ: అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీం ఆదేశించింది. వీరి నియామకానికి పదిరోజుల గడువునిచ్చింది. బ్రాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఈ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.  అయోధ్య భూముల్లో రామమందిర నిర్మాణం చేపడతామని విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించగా.. అయోద్య భూములు ముస్లింలకే చెందినవేనని వక్ఫ్‌ బోర్డు నేతలు వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement