తిరుపతి: సార్క్ శాటిలైట్ పేరుతో ఇస్రో రోదసిలోకి పంపాలనుకున్న ఉపగ్రహాన్ని పాకిస్తాన్ అడ్డుకుందని ఇస్రో శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ తెలిపారు. సార్క్ ఫోరం ఆధ్వర్యంలోనే ఈ శాటిలైట్ను ప్రయోగించాలని పట్టుబట్టటంతో చివరికి ఈ ప్రాజెక్టు నుంచి పాకిస్తాన్ను పక్కనపెట్టినట్లు ఆయన వివరించారు. దీంతో సార్క్ కమ్యూనికేషన్ శాటిలైట్ సేవలను భారత్తోపాటు శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలు ఉపయోగించుకోనున్నాయని వెల్లడించారు.
అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డు స్థాయిలో 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 100 ఉపగ్రహాలు అమెరికా, జర్మనీ తదితర దేశాలవేనని వివరించారు. వీటన్నిటినీ శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-37 రాకెట్ ద్వారా ఒకేసారి పంపనున్నట్లు చెప్పారు.
‘ఆ శాటిలైట్ను పాకిస్తాన్ వద్దంది’
Published Wed, Jan 4 2017 6:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement