దేవులపల్లి అమర్‌ బాధ్యతల స్వీకరణ | As a National Media Advisor to the Government of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దేవులపల్లి అమర్‌ బాధ్యతల స్వీకరణ

Nov 4 2019 6:10 AM | Updated on Nov 4 2019 6:10 AM

As a National Media Advisor to the Government of Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌ ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement