పిడుగుపాటుకు ఎనిమిదిమంది బలి | Lightning kills eight in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఎనిమిదిమంది బలి

Feb 27 2015 9:54 AM | Updated on Sep 26 2018 3:36 PM

ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటువల్ల ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటు వల్ల ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మెరుపులు, ఉరుములతో గురువారం బల్రాంపూర్ బరేక్ జిల్లా, బస్తీ, గోరఖ్పూర్లో భారీ వర్షం నమోదైంది. ఈ సమయంలో పొలాల్లో తమ పనుల్లో నిమగ్నమై ఉన్న కొందరు రైతులు అనుకోకుండా పిడుగుపాటు ప్రమాదంలో మృతిచెందారు. వీరిలో ఎక్కువమంది యువ రైతులే ఉన్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాలు బురదమమై పరిస్థితి ఒక్కసారిగా అస్తవ్యస్తంగా తయారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement