న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాల్ఘర్ జిల్లాలో ఈ ఏడాది పోషకాహార లోపంతో 600 మంది చిన్నారులు మరణించిన ఉదంతంలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్నిఆదేశించింది. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ స్పందించింది. పాల్ఘర్ లోని మొఖాడా, జవర్, వాడా , విక్రమ్ గఢ్ లలోని నాలుగు తాలూకాలో ఈ మరణాలు సంభవించాయి.
పేదరికం, నిరక్షరాస్యత కారణంగా వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది. పోషకాహారలోపంతో మరణాలు సంభవించడం అంటే పేదవారి జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో అమలు చేస్తున్న పథకాల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.
మహారాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్సీ నోటీసులు
Published Thu, Sep 22 2016 7:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement