స్కూల్‌ వ్యాన్‌పై పడ్డ హైఓల్టేజ్‌ కరెంటు వైర్ | Sakshi
Sakshi News home page

Published Wed, May 16 2018 4:31 PM

High Voltage Wire Fell And Came In Contact With A School Van In Baniapur - Sakshi

బిహార్‌ : హైఓల్టేజ్‌ కరెంటు ప్రసరిస్తున్న వైరు తిగి స్కూల్‌ వ్యాన్‌పై పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, 11 మందికి పైగా గాయాలపాలైయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని బనియపుర్‌లో చోటు చేసుకుంది. హైఓల్టేజ్‌ వైరు వ్యాన్‌పై పడ్డంతో విద్యార్థులకు కరెంటు షాక్‌ కొట్టింది. అందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా ఉండగ తర్వాత ఇద్దరు విద్యార్థులు మరణించారు. విద్యార్థులు ఆ సమయంలో షాక్‌ కొట్టి విలవిలాడారని స్థానికులు తెలిపారు. ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement