న్యూఢిల్లీ: భారీ నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను వదిలించుకోవాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని కొనుగోలు చే సే సమర్థులను చూసి అమ్మేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శనివారం తెలిపారు. ఎయిర్ ఇండియా విక్రయాన్ని గత పాతికేళ్లుగా అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కేంద్రం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎయిర్ ఇండియా విషయంలో నిర్ణయం ఇప్పటికే జరిగి పోయిందని, దీన్ని ఎలా అమలు చేయలాన్న విషయమే పెండింగ్లో ఉందని, దీనిపై కేబినెట్ సమావేశమై విధి విధానాలను ఖరారు చేస్తుందని జయంత్ సిన్హా వివరించారు. నరేంద్ర మోదీ ఈ మూడేళ్ల కాలంలో తీసుకున్న అతి భారీ నిర్ణయం ఇదే కావచ్చు. ఈ ప్రక్రియ మొత్తం 12 నెలల్లో ముగుస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ 52 వేల కోట్ల నష్టాల్లో ఉంది. నష్టాలతో ఎవరూ కొనడానికి ముందుకు రారుకనుక నష్టాలను పూర్తిగా మాషీ చేసి అమ్మేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనా.
ఎయిర్ ఇండియాను ప్రైవేటుకు అప్పగించినట్లయితే బాగా నడుస్తుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందే నీతి అయోగ్ అని దాని సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఒక్క 2016–17 సంవత్సరంలోనే ఎయిర్ ఇండియాకు 3,643 కోట్ల రూపాయలు నష్టపోయింది, ఎయిర్ ఇండియాను కొనాలనువాళ్లు దానికి అనుబంధంగా నడుస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అలయెన్స్ ఎయిర్ సంస్థలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అమ్మకానికి ఎయిర్ ఇండియా
Published Sat, Jun 10 2017 2:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
మహిళలే నిర్ణేతలు
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement