వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న | Government announces Bharat Ratna for Atal Bihari Vajpayee and Madan Mohan Malviya | Sakshi
Sakshi News home page

వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న

Dec 24 2014 11:26 AM | Updated on Aug 20 2018 9:26 PM

వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న - Sakshi

వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు  అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యింది. చర్చల అనంతరం కేంద్ర మంత్రివర్గం వీరిద్దరికి భారతరత్న ఇచ్చేందుకు ఆమోదం తెలిసింది. అనంతరం రాష్ట్రపతి భవన్కు సిఫార్సులు పంపించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement