భారీగా బంగారం పట్టివేత | Gold Catch In Bangalore Airport | Sakshi
Sakshi News home page

భారీగా బంగారం పట్టివేత

Aug 6 2018 7:02 AM | Updated on Aug 6 2018 7:02 AM

Gold Catch In Bangalore Airport - Sakshi

ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం

సాక్షి, బెంగళూరు : బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ఢిల్లీ ప్రయాణికుడి వద్ద రూ. 2.03 కోట్లు విలువచేసే 6.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల కర్ణాటక నుంచి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న విషయం తెలిసిందే. బంగారం అక్రమణకు పాల్పడుతున్న ఓ ముఠాను బెంగుళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement