దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి | Couple attacked by unidentified men in Udumalaipettai | Sakshi
Sakshi News home page

దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి

Mar 13 2016 7:11 PM | Updated on Jul 10 2019 8:00 PM

ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

తమిళనాడు: ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని ఉడుమాలయిపెట్టాయిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో భర్త తీవ్రగాయాలతో అక్కడిక్కడికే మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement