
చొరబాటుదారులను తిప్పిపంపిన బీఎస్ఎఫ్
భారత్ లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన 300 మంది బంగ్లాదేశ్ చొరబాటు దారులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వెనక్కు పంపింది.
వీరంతా బంగ్లాదేశ్ లోని హబిగంజ్ జిల్లా చునారగడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులని, వీరందరికీ ఖోవాయి జిల్లా యంత్రాంగం, బీఎస్ఎఫ్ సిబ్బంది రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఉదయం బంగ్లాదేశ్ కు తిప్పిపంపామని ఆయన వెల్లడించారు.