బాలుడి మృతికి వైద్యులే కారణమంటూ దాడి.. | boy dies: victims kin Attacked Doctors in Bagepalli | Sakshi
Sakshi News home page

బాలుడి మృతికి వైద్యులే కారణమంటూ దాడి..

Sep 15 2015 3:12 PM | Updated on Sep 3 2017 9:27 AM

కర్ణాటకలో చిక్బల్లాపూర్ జిల్లాలోని బాజేపల్లి ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

చిక్బల్లాపూర్: కర్ణాటకలో చిక్బల్లాపూర్ జిల్లాలోని బాజేపల్లిలోని ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. చికిత్స పొందుతూ నందీష్(9)  అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. చికిత్స చేయడంలో నిర్లక్షంగా వ్యవహరించారంటూ వైద్యులపై బాధితుడి బంధువులు దాడికి దిగారు. ఆస్పత్రిపై బంధువులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement