జపాన్లో 1925 నుంచి 1937 మధ్య జీవించిన ఓ పెంపుడు కుక్క యధార్థ కథ ఆధారంగా బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య, బోనం చినబాబు నిర్మిస్తున్న ‘టామీ’ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో 72 రకాల విన్యాసాలు చేసే శునకం ఓ కీలక పాత్ర చేస్తోంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కథ వినగానే మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించానని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. తమిళ నటుడు శరత్కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు, దేపా శ్రీకాంత్రెడ్డి నిర్మాత. సాయిరామ్శంకర్కి ఈ సినిమా మేలిమలుపు అవుతుందని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ మార్టిన్ జో, సంగీతం: మహత్ నారాయణ, సమర్పణ: యర్రం వంశీధరరెడ్డి.
‘స్వామి రారా’ చిత్రాన్ని నిర్మించిన లక్ష్మీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి మరో సినిమా రాబోతోంది. సుధీర్బాబు హీరో. ఎ.ఎన్.బోసు దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ‘స్వామి రారా’ తరహాలోనే వినోదాత్మకంగా ఉంటుందని, అయితే ఇది ‘స్వామి రారా’కి సీక్వెల్ కాదని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వేగేశ్న సతీశ్, సహ నిర్మాత: బి.ఎస్.వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి.
ముచ్చటగా మూడు ప్రారంభోత్సవాలు
Published Mon, Jun 16 2014 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement