సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను' | Nani's Majnu Censored | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'

Sep 12 2016 6:22 PM | Updated on Sep 4 2017 1:13 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను' సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ పొందినట్లు సమాచారం.

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను'  సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ పొందినట్లు సమాచారం. యూత్ఫుల్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అను ఇమ్మానుయేల్, ప్రియాశ్రీలు కథానాయికలుగా నటించారు.

సెప్టెంబరు 23 వ తేదీన మజ్ను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించగా గోపీసుందర్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement