మయన్మార్‌ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి | 89 killed in Myanmar terrorist attack | Sakshi
Sakshi News home page

మయన్మార్‌ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి

Aug 27 2017 3:01 AM | Updated on Sep 17 2017 5:59 PM

సైన్యం అధీనంలో రఖీనే రాష్ట్రం

సైన్యం అధీనంలో రఖీనే రాష్ట్రం

మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది.

మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement