ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం | technical fault in air india flight at samshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

Feb 12 2015 9:53 AM | Updated on Apr 7 2019 3:24 PM

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం - Sakshi

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఈ విమానం ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవటంతో సుమారు 170మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement