మూసాపేటలో డీసీఎం బీభత్సం | road accident at hyderabad musapet | Sakshi
Sakshi News home page

మూసాపేటలో డీసీఎం బీభత్సం

Apr 8 2017 8:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

మూసాపేటలో డీసీఎం బీభత్సం - Sakshi

మూసాపేటలో డీసీఎం బీభత్సం

నగరంలోని మూసాపేట ఐడీయల్‌ వద్ద ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది

హైదారాబాద్‌: నగరంలోని మూసాపేట ఐడీఎల్‌ చెరువు కట్టపై ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో జ్యోతి(45) అనే మహిళ అక్కడికక్కడే  మృతిచెందగా.. రమ, ఉష, పుష‍్ప, కిశోర్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement