‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు | Kolusu Parthasarathy comments on Agrigold assets | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు

Jun 22 2017 1:58 AM | Updated on May 28 2018 3:04 PM

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు - Sakshi

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు

రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ

పార్థసారథి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు.    

ఈ సమస్య పరిష్కారానికి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ కృషి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని సారథి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement