ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత | Heavy security for IPL matches | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత

Apr 14 2016 5:28 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఉప్పల్ స్టేడియంలో జరగబోయే కల్పించనున్నట్లు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత కల్పించనున్నట్లు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ నెల 16, 18, 23, 26, 30 మే 6, 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన చెప్పారు. మొత్తం రెండువేల మంది సిబ్బందిని భద్రతకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఇందులో 1,129 సిటీ పోలీసులతోపాటు 270 ట్రాఫిక్, 2 అక్టోపస్ బృందాలు, 5 ప్లటూన్ల సాయుధ దళాలు, వివిధ విభాగాలకు చెందిన 250 మంది, ఫైర్ సిబ్బంది రెండు బృందాలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల నుంచి 200 మంది ఇందులో ఉంటారని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement