అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు | Authorities removed the illegal constructions | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు

Jun 6 2016 11:07 AM | Updated on Mar 19 2019 6:19 PM

నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement