ఏఎస్సై బాధితుల రిలే దీక్షలు ప్రారంభం | ASI Mohanreddy Victims protests at indira park hyderabad | Sakshi
Sakshi News home page

ఏఎస్సై బాధితుల రిలే దీక్షలు ప్రారంభం

Apr 20 2016 12:12 PM | Updated on Apr 6 2019 8:52 PM

కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు రిలే దీక్షలను బుధవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలను చేయనున్నారు.

హైదరాబాద్: కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డి బాధితులు రిలే దీక్షలను బుధవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలను చేయనున్నారు.

సుమారు 50 మంది బాధితులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలతో అరెస్టైన మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement