ఆ పెండింగ్‌ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ | AP tribunal Pending cases distribute to Joint High court | Sakshi
Sakshi News home page

ఆ పెండింగ్‌ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ

Sep 30 2016 12:03 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్స్‌ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్‌ జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement