ప్రయాణికుడి నుంచి బంగారం పట్టివేత | 650 grams gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి నుంచి బంగారం పట్టివేత

Sep 5 2014 9:44 AM | Updated on Aug 2 2018 4:05 PM

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 650 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా ఈ బంగారం పట్టుబడింది. నిన్న ఓ ప్రయాణికుడి నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవైపు అధికారులు పట్టుకుంటున్నా, మరోవైపు ప్రయాణికులు మాత్రం అక్రమంగా బంగారాన్ని తరలించటం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement