శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | ysrcp MLA rachamallu visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Sep 7 2015 10:29 AM | Updated on Sep 3 2017 8:56 AM

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏడుకొండల వాడి దివ్య దర్శనానికి సోమవారం పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

తిరుమల: ఏడుకొండల వాడి దివ్య దర్శనానికి సోమవారం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వైఎస్సీర్సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామాహేశ్వర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వారు స్వామిని దర్శించుకున్నారు. ఒకరికి ఒకరు సినిమా ఫేం హీరో శ్రీరామ్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement