సైకో వీరంగం : ఇద్దరికి తీవ్ర గాయాలు | Two injured in psycho attack in Antatapur district | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం : ఇద్దరికి తీవ్ర గాయాలు

Sep 29 2015 8:02 AM | Updated on Aug 25 2018 5:39 PM

అనంతపురం జిల్లా డి.హీర్యాహళ్ మండలం ఓబుళాపురంలో మంగళవారం తెల్లవారుజామున సైకో వీరంగం సృష్టించాడు.

అనంతపురం : అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురంలో మంగళవారం తెల్లవారుజామున సైకో వీరంగం సృష్టించాడు. రహదారిపై వెళ్తున్న ఇద్దరిపై సైకో బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ మహిళతో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సైకో పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బళ్లారిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సైకో కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement