ఆస్పత్రిలో రిమాండ్ ఖైదీ మృతి | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో రిమాండ్ ఖైదీ మృతి

Published Fri, Aug 4 2017 12:45 PM

he prisoner died in karimnagar hospital

సిరిసిల్లా: చోరికేసులో వెంకటేశ్ అనే వ్యక్తిని ఎల్లారెడ్డిపేట పోలీసుల వారం క్రితమే అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా అతని జైలుకు పంపారు. జైలులో ఆస్వస్థకు గురైన ఖైదీని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే చనిపోయడంటూ అతని బంధువలు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ఎల్లారెడ్డి పోలీసుల పై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.       
 
   
 
 

Advertisement
Advertisement