సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 18 లోక్సభా స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ స్టార్ నీల్సన్ సంస్థ ఎగ్జిట్ సర్వే తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చిన సర్వేలు వేర్వేరుగా తమ తమ ఫలితాలు ఇచ్చినా.. గత ఎన్నికలలో కచ్చితమైన ఫలితాలను ముందుగా ఊహించిన ఏబీపీ నీల్సన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లోక్సభా స్థానాలు వస్తాయని తెలిపింది.
తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, టీఆర్ఎస్కు 8, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మూడేసి స్థానాలు, ఇతరులకు మరో స్థానం దక్కుతాయని ఆ సర్వే పేర్కొంది. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది.
వైఎస్ఆర్సీపీకి 18 ఎంపీ స్థానాలు: నీల్సన్ సర్వే
Published Wed, May 14 2014 4:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement