టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయం


గుంటూరు: టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయించింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో  మంగళగిరిలో రహస్య సమావేశం జరిగింది.  టీడీపీని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాగంటి సుధాకర్‌ యాదవ్‌ తీర్మానం చేశారు.



టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9 ఏళ్ల పాలనలో  యాదవులకు చేసిందేమీలేదని సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బాబుకు యాదవ సంఘం తరఫున తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top