ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిచింది.
కడప : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, ఆ పార్టీ నాయకులు అంజాద్బాష, శ్రీనివాసులు, రాచమళ్ల ప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో వందలాది కార్యకర్తలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదులు చేశారు.