నల్లజెర్ల మండలం అనంతపల్లి శివారులో ఓ బ్రిడ్జి పోలవరం కాలువలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు.
నల్లజెర్ల మండలం అనంతపల్లి శివారులో ఓ బ్రిడ్జి పోలవరం కాలువలో ఈతకు దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కొయ్యలగూడెం మండలం శ్రీరంగపట్నానికి చెందిన దప్పసాని వెంకటేశ్వరరావు(25)గా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.