రైలు నుంచి జారిపడి యువతి మృతి | Young woman killed train accident | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి యువతి మృతి

Jul 4 2016 2:03 PM | Updated on Sep 4 2017 4:07 AM

వరంగల్ జిల్లా డొర్నకల్, ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తూ ఇంటర్ సిటీ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతిచెందింది.

వరంగల్ జిల్లా డొర్నకల్, ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తూ ఇంటర్ సిటీ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతిచెందింది. యువతి పేరు లక్ష్మీప్రసన్నగా గుర్తించారు. ఆమె తీసుకున్న టికెట్‌ను బట్టి ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement