నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం | women dies after rush in to hotel in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం

Jul 31 2016 8:09 AM | Updated on Aug 30 2018 4:07 PM

నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.

బోగోలు(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని బోగోలు మండలం కప్పరాళ్లచిప్ప గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో హోటల్‌లో ఉన్న ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement