
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం సమయానికి 874.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.10 అడుగులకు చేరుకుంది.
Aug 17 2016 12:27 AM | Updated on Aug 1 2018 3:59 PM
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం సమయానికి 874.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.10 అడుగులకు చేరుకుంది.