15న ‘వెన్నపూస’ నామినేషన్‌ | vennapusa nominations to 15th | Sakshi
Sakshi News home page

15న ‘వెన్నపూస’ నామినేషన్‌

Feb 12 2017 10:24 PM | Updated on Oct 17 2018 6:27 PM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈనెల 15న నామినేషన్‌ దాఖలు చేస్తారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుఽడు శంకరనారాయణ తెలిపారు.

అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈనెల 15న నామినేషన్‌ దాఖలు చేస్తారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుఽడు శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరతారని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement