వీరజవాన్లకు ఘన నివాళులు | tributes to jawans | Sakshi
Sakshi News home page

వీరజవాన్లకు ఘన నివాళులు

Sep 20 2016 11:27 PM | Updated on Sep 4 2017 2:16 PM

: హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వీర జవాన్లుకు అంజలి ఘటిస్తున్న ఉపాధ్యాయులు,విద్యార్థులు

: హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వీర జవాన్లుకు అంజలి ఘటిస్తున్న ఉపాధ్యాయులు,విద్యార్థులు

జమ్ము–కశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషేమహమ్మద్‌ తీవ్రవాద సంస్థ జరిపిన పాశవిక దాడిలో మృతి చెందిన 18 మంది వీర జవాన్లు ఆత్మకు శాంతి చేకూరాలని మండలంలోని హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటువంటి పిరికి పంద చర్యలను ఖండించారు.

వీరఘట్టం : జమ్ము–కశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషేమహమ్మద్‌ తీవ్రవాద సంస్థ జరిపిన పాశవిక దాడిలో మృతి చెందిన 18 మంది వీర జవాన్లు ఆత్మకు శాంతి చేకూరాలని మండలంలోని హుస్సేనుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటువంటి పిరికి పంద చర్యలను ఖండించారు. కార్యక్రమంలో హెచ్‌.ఎం కె.టి.టి.వి.పోలినాయుడు, ఉపాధ్యాయులు జి.వరప్రసాద్, ఎల్‌.కల్పన, ఎం.రవికుమార్, వై.సూరిబాబు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement