కేకే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం | trains delayed in kk route | Sakshi
Sakshi News home page

కేకే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

Aug 4 2016 12:25 PM | Updated on Sep 4 2017 7:50 AM

విశాఖ జిల్లా కిరండోల్- కొత్తవలస మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

ఎస్.కోట(విజయనగరం): విశాఖ జిల్లా కిరండోల్- కొత్తవలస మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ మార్గంలో కొండచరియలు విరిగి రైలు పట్టాలపై పడటంతో గురువారం ఉదయం విశాఖ నుంచి అరకు బయలుదేరిన రైలును ఎస్.కోట వద్ద నిలిపివేశారు. పట్టాలపై అడ్డంకులను తొలిగించటంతో గంటన్నర అనంతరం తిరిగి రైలును ముందుకు నడిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement