శ్రీవారికి బంగారు శఠగోపం కానుక | Tirumala srivari Devotee Gift by Gold sathagopam | Sakshi
Sakshi News home page

శ్రీవారికి బంగారు శఠగోపం కానుక

Jun 23 2016 11:04 PM | Updated on Sep 4 2017 3:13 AM

తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు....

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ. 18 లక్షల ఖర్చుతో బంగారు శఠగోపాన్ని తయారు చేయించారు. దీన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ద్వారా ఆలయంలో అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement