కష్టపడి పండించిన తెల్లబంగారం రైతుకు సిరులు కురిపిస్తోంది.
కష్టపడి పండించిన తెల్లబంగారం రైతుకు సిరులు కురిపిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి రికార్డు ధర పలికింది. క్వింటా పత్తి రూ. 6020 పలకడంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మార్కెట్లో రూ.5900 పలికింది.