నాగారం మండలం ఈటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
నాగారం మండలం ఈటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ నీళ్ల బకెట్లో పడి వర్షిత(2) అనే చిన్నారి మృతిచెందింది. చేతులు కడుక్కోవడానికి చిన్నారి తల్లి బయటకు వెళ్లినపుడు ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.