బైంసాలో నలుగురు దొంగల అరెస్ట్ | The arrest of the four pirates in bainsa | Sakshi
Sakshi News home page

బైంసాలో నలుగురు దొంగల అరెస్ట్

Jul 25 2016 6:47 PM | Updated on Aug 20 2018 4:44 PM

బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

బైంసాలో నలుగురు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 18 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, బైంసా, కరీంనగర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీళ్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిలో ఓ బాలనేరస్తుడు కూడా ఉన్నాడు. మీడియా ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement