జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు | kurnool players as national Taekwondo referee | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు

Oct 17 2016 11:24 PM | Updated on Sep 4 2017 5:30 PM

జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు

జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు

జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు దాదాబాషా (ఆదోని), ఎంబి రాముబాబు (నందికొట్కూరు), డిఎం బిలాల్‌ నూర్‌బాషా (నంద్యాల), ఓబులేసు (ఆళ్లగడ్డ) ఎంపికయ్యారు.

 కల్లూరు: జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు దాదాబాషా (ఆదోని), ఎంబి రాముబాబు (నందికొట్కూరు), డిఎం బిలాల్‌ నూర్‌బాషా (నంద్యాల), ఓబులేసు (ఆళ్లగడ్డ) ఎంపికయ్యారు. విశాఖపట్నం ఏయూ జిమ్నాజియం ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జాతీయ స్థాయి తైక్వాండో సెమినార్‌ జరిగింది. ఈ సెమీనార్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయి రెఫరీలుగా అర్హత సాధించారు. వీరిని తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీఎం గౌస్, శోభన్‌బాబు.. సోమవారం అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement