వైఎస్‌ జగన్‌ నేడు జిల్లాకు రాక | jagan coming to east godavari | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నేడు జిల్లాకు రాక

Jun 30 2017 1:43 AM | Updated on Aug 8 2018 5:51 PM

వైఎస్‌ జగన్‌ నేడు జిల్లాకు రాక - Sakshi

వైఎస్‌ జగన్‌ నేడు జిల్లాకు రాక

సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామం

– కాకినాడ ఆసుపత్రిలో చాపరాయి బాధితులకు పరామర్శ
– రంపచోడవరంలో రాత్రి బస 
– శనివారం చాపరాయి పర్యటన 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  శుక్రవారం జిల్లాకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ చేరుకుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజైన శనివారం చాపరాయి గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి అదే రోజు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు  వైఎస్‌ జగన్‌ టూర్‌ షెడ్యూల్‌ను గురువారం రాత్రి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement