మహనీయుల బాటలో నడుద్దాం | independance celebrations in ysrcp office | Sakshi
Sakshi News home page

మహనీయుల బాటలో నడుద్దాం

Aug 15 2016 11:47 PM | Updated on Jun 1 2018 8:39 PM

మహనీయుల బాటలో నడుద్దాం - Sakshi

మహనీయుల బాటలో నడుద్దాం

స్వాతంత్య్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహనీయుల బాటలో నడుద్దామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు.

అనంతపురం : స్వాతంత్య్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహనీయుల బాటలో నడుద్దామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరుశురాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. 

కార్యక్రమంలో సీనియర్‌  నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర  కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి,  ప్రధానకార్యదర్శులు గోపాల్‌మోహన్, మదన్‌మోహన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, లింగారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, సాంస్కృతిక విభాగాల జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు, రామకృష్ణ, రిలాక్స్‌ నాగరాజు, రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి యూపీ నాగిరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా, సేవాదల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలనరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి శివారెడ్డి, బీసీ, సేవాదల్, మహిళ, మైనార్టీ విభాగాల నగర అధ్యక్షులు కసనూరు శీనా, వాయల శీనా, శ్రీదేవి, అంజద్‌ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవి, జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement