ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలో అపశ్రుతి | incident in tdp jana chaithanya yathra | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలో అపశ్రుతి

Nov 18 2016 12:14 AM | Updated on Aug 11 2018 3:38 PM

ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలో అపశ్రుతి - Sakshi

ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలో అపశ్రుతి

మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఎమ్యెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా ఆధ్వర్యంలో టీడీపీ జనచైతన్యయాత్ర చేపట్టారు.

తలుపుల : మండల పరిధిలోని ఓబులరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఎమ్యెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా ఆధ్వర్యంలో టీడీపీ జనచైతన్యయాత్ర చేపట్టారు. స్థానిక టీడీపీ నాయకులు పటాసులు పేల్చారు. అయితే వీటిలోని నిప్పు గ్రామానికి చెందిన మంగళ కృష్ణ ఇంటి మిద్దెపై పడటంతో అక్కడ ఉన్న పది మూటల వేరుశనగ కాయలు, వాటిపై కప్పిన టార్పాలిన్, అక్కడ ఆరవేసిన సుమారు 20 జతల దుస్తులు కాలిపోయాయి. దీంతో సుమారు 24వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement